నేడు ఎన్నికల ప్రచారం లో భాగంగా 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ కృష్ణవేణి రోడ్డు వద్దనుండి శాసనసభ్యులు గద్దె రామ మోహన్ గారి ప్రజాదీవెన యాత్ర కార్యక్రమం భాగంగాలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ లో తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ గద్దె రామమోహన్ గారు మాట్లాడుతూ హింస రాజకీయం చేయడం ఈ జగన్ ప్రభుత్వానికి కొత్తమే కాదు ,అప్పట్లో కోడి కత్తి డ్రామా ,ఇపుడు గులక రాళ్ళూ డ్రామా .జగన్ రెడ్డి ని మాటలను నమ్మే పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు