తన కుమార్తెను జైలు నుంచి విడుదల చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తమ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ …
తెలంగాణ
-
-
తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికకు జి నివేదితను BRS తమ అభ్యర్థిగా బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో …
-
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుందని, ఆ పార్తీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు నాయకత్వం …
-
హైదరాబాద్ సమీపంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం “ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం” అని, ఎన్నికల …
-
బీ ఆర్ ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీ శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఆదివారం ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి, ఆయన మంత్రివర్గ …
-
హైదరాబాద్ , ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా కాంగ్రెస్ఆ తానూ ఇచ్చిన ఆర్య ఎన్నికల హామీలను అమలు చేయలేదని శనివారం ఇక్కడ కాంగ్రెస్ …
-
తెలంగాణలో అధికార కాంగ్రెస్ మే 13న జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గ ఉప ఎన్నికకు నారాయణ శ్రీ గణేష్ను అభ్యర్థిగా శనివారం ప్రకటించింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి …
-
ఇటీవల గ్యాంగ్స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత తనపై వచ్చిన బెదిరింపు సోషల్ మీడియా పోస్ట్లను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని ఆశిస్తున్నట్లు AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ …
-
కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా శనివారం హైదరాబాద్ సమీపం లోని తుక్కుగూడలో కాంగ్రెస్ ర్యాలీలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.హైదరాబాద్ శివార్లలోని …
-
1980లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగు టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఇక్కడ మరణించారని దూరదర్శన్ వర్గాలు తెలిపాయి. ఆయన వయసు 74 సంవత్సరాలు .గుండె సంబంధిత …